Connect with us

Featured

మనుషుల రక్తం లో బంగారం.. శాస్త్రవేత్తలు బయటపెట్టిన ఆశ్చర్యపోయే నిజాలు..

Published

on

నిజమా మన రక్తం లో బంగారం ఉంటుందా…ఏంట్రా బాబు పిచ్చి పీక్స్ కి ఎల్లిపోయింది అనుకుంటున్నారా ఏంటి… కాదండి నిజమే మన రక్తం లో బంగారం ఉంటుందట……ప్రతి మనిషికి బ్లడ్ చాలా అవసరం. ఇది లేకుండా.. మనుషుల మనుగడ సాగలేదు. ప్రతి అవయవం పనితీరు రక్తంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మగవాళ్లకు 15 పాయింట్ల హిమోగ్లోబిన్, ఆడవాళ్లకు 9 నుంచి 13 పాయింట్ల హిమోగ్లోబిన్ అవసరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. రక్తం తక్కువైతే.. చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు రక్తం ఎక్కువగా పోయింది అంటే.. వెంటనే ఇతరుల ద్వారా తీసుకుని ఎక్కిస్తారు.బ్లడ్ మనుషుల్లో కొన్ని గ్రూపులుగా ఉంటుంది. ఏ,బి, ఏబి, ఓ. ఈ నాలుగు రకాలు మళ్లీ పాజిటివ్, నెగటివ్ అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే ఇలాంటి తెలిసిన విషయాలు కాకుండా..బ్లడ్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇక్కడ చూద్దాం..

అప్పుడే పుట్టిన పనిపిల్లలో ఒక కప్పు బ్లడ్ ఉంటుంది. బ్లడ్ కంటే హెపీ ప్రింటర్ లో బ్లాక్ ఇంక్ ఎక్కువ ధర. కేవలం ఆడ దోమలు మాత్రమే రక్తం తాగుతాయి. మగదోమలు వెజిటేరియన్స్. పెద్దవాళ్ల మనుషుల శరీరంలో 1 లక్ష మైళ్ల బ్లడ్ వెజెల్స్ ఉంటాయి. జేమ్స్ హారిసన్ అనే వ్యక్తి వెయ్యి కంటే ఎక్కువసార్లు రక్తదానం చేశాడు. 2 మిలియన్ల కడుపులోని పిల్లలను కాపాడాడు.
మీ గుండె మీ జీవితకాలంలో 1.5 మిలియన్ బ్యారెల్స్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. శరీరంలో ఉండే ఎర్రరక్త కణాలు శరీరం మొత్తం 30 సెకండ్లలో సర్క్యూట్ చేయగలవు. మన శరీరంలో 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. ఇది చాలావరకు రక్తంలోనే ఉంటుంది. 8 శాతం శరీర బరువు మన రక్తంలోనే ఉంటుంది. ఆకాశంలో చూస్తున్నప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ కనిపించే బ్రైట్ డాట్స్ ఏంటి అనుకుంటున్నారా ? అవి మీ తెల్లరక్తకణాలు.

Advertisement

సాలీడు, నత్తలకు బ్లూ కలర్ బ్లడ్ ఉంటుంది. తెల్లరక్తకణాలు మీ రక్తాన్ని 1శాతం పెంచుతాయి. గర్భిణీ స్ర్తీలకు కన్వీస్ అవక ముందు కంటే.. 20వ వారానికి 50 శాతం ఎక్కువ రక్తం అవసరం. ఏబీ బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్లకు ఎక్కువగా మెమరీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెజిల్ లోని బొరొడోకి చెందిన మనుషులంతా వెరైటీ. ఎందుకంటే.. ఇక్కడున్నవాళ్లందరికీ.. ఓ గ్రూప్ బ్లడ్ మాత్రమే ఉంటుంది. అమెరికాలో ప్రతి రెండు సెకన్లకు ఒకరికి బ్లడ్ అవసరమవుతుంది. అదండీ విషయం మరి ఆమాత్రం బంగారం ఉంది కదాని ఆశ పడకండే మన ప్రాణాలకే ప్రమాదం…

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!