Connect with us

Featured

మీ మొబైల్ కి ఆదార్ కార్డ్ లింక్ చేస్తున్నారా ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి.

Published

on

వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోపు మీ మొబైల్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేసుకోండి. లేదు అంటే మీ మొబైల్ ఆ రోజు నుండి పనిచేయదు .ఇది ఇప్పుడు చాలా మంది మొబైల్ విన్యిగాదరులకు రోజు వస్తున్న మెసెజ్. మెసెజ్ ల వరకు అయితే ఓకే గాని మొబైల్ నెంబర్ ను ఆదార్ కు లింక్ చేయండి అంటూ కాల్స్ కూడా చేసి వేదిస్తున్నారు. ఇప్పుడు జనంలో చిన్న డౌట్ మొదలయింది. నిజంగా ఇలా లింక్ చేయలా అని చేస్తే ప్రయోజనం ఏంటి అని ఈ విషయం కొంచం పక్కకు పెడ్తే. ఇప్పుడు మేమూ చెప్పబోయే సంగటన గురించి వింటే మాత్రం ఆధర్ ని లింక్ చేయడానికి ఒక నిముషం ఆలోచిస్తారు. అవును మీరు విన్నది కరెక్టే ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.

అతని పేరు ప్రమోద్ అతనికి ఒక రోజు Dm98765 నుండి మెసెజ్ వచ్చింది. అందులో ఎం ఉన్నది అంటే మీ మొబైల్ నెంబర్ బ్లాక్ అయ్యింది దాన్ని కంటిన్యూ చేయాలి అంటే ఆదార్ కి లింక్ చేసుకోవాలి. కనుక మీ సిమ్ ఫోన్ నెంబర్ సీరియల్ నెంబర్ ను 121 కి sms చేయండి అంటూ అచ్చం మన కస్టమర్ కేర్ నుండి వచ్చినట్టుగానే మెసెజ్ వచ్చింది. ఇది నిజమే అని నమ్మిన ప్రమోద్ మొబైల్ నెంబర్ ఎక్కడ బ్లాక్ అవుతుందో అని వెంటనే నెంబర్ కు మేసెజ్ చేసాడు. అంటే క్షణాల్లో అవతలి వారు ప్రమోద్ సిమ్ ను క్లోనింగ్ చేసారు అంటే అతని సిమ్ కు దుబ్లికేట్ సిమ్ ను తాయారు చేసారు అనమాట. ఇంకేం ఉంది ఆతర్వాత ఆ సిమ్ తో అతని కోటక్ సాలరీ ఎకౌంటు లో ఉన్న లక్ష రూపాయిలు దోచేసారు. డబ్బు డెబిట్ అయిపోయి నట్టు ప్రమోద్ కి మెసెజ్ వచ్చింది .ఏదో అయ్యింది అనుకోని కస్టమర్ కేర్ కు ఫోన్ చేసాడు వాల్లు మాకు సంభంధం లేదు అని తేల్చి చెప్పేసారు. ఆచార్యం ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు కదు ఈ మద్య కాలంలో డిజిటల్ పేమెంట్ మేథోడ్స్ ఎక్కువ అయ్యాయి.

Advertisement

మీకు ఈ విషయం తెలిసిందే అనేక రకాల వాళ్లేట్, యాప్ ల రూపంలో మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిలో I am PS నెట్ వంటి పేమెంట్ మెథొడ్స్ తో పాటు UPI అంటే “Unified payments interface” అనె కొత్త పేమెంట్ మేథోడ్ కూడా మనకు అందుబాటులో ఉంది. దీనికి కేవలం మొబైల్ నెంబర్ ఉంటే చాలు మన బ్యాంక్ వివరాలు ఏవి ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. మొబైల్ నెంబర్ ను UPI కి అనుసందానిస్తే UPI ఇంటర్ పేస్ మన మొబైల్ నెంబర్ కు కనెక్ట్ అయ్యి మనకు ఉన్న బ్యాంకు ఎకౌంటు లను వెతుకుతుంది. ఎదో ఒకటి లింక్ ఐ ఉంటుంది కనుక కచ్చితంగా అలా లింక్ అయిన బ్యాంకు ను చూపిస్తుంది .దీంతో బ్యాంకు కాత UPIకి అనుసందానం అవుతుంది. అలా అయ్యాక ఇక అంటే బ్యాంకు వివరాలతో సంభంధం లేకుండా నేరుగా UPI ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. రిసీవ్ చేసుకోవచ్చు. ఇదే నేరగాళ్లకు అవకాశంగా మారింది. ఈ క్రమంలోనే పైన చెప్పిన ప్రమోద్ నెంబర్ కూడా నేరగాళ్ల చేతిలో పడింది. వారు కూడా UPI ద్వారా అతని ఖాతాలో ఉన్న లక్ష రూపాయిలు కజేసారు. అయితే ప్రమోద్ నిజం తెలుసుకునే సరికి ఆలస్యం అయింది. అయినపట్టికి లేట్ చేయకుండా వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేసి విషయం చెప్పాడు. అంతరం బ్యాంకు బ్రాంచ్ కు వెళ్ళాడు అక్కడ కూడా కంప్లంట్ ఇచ్చాడు కానీ ఇప్పటికీ వరకు ఫలితం లేదు. చూసారుగా ఇలాంటి మెసేజ్లు వస్తే స్పందించకండి .మీ మొబైల్ నెంబర్ ను ఆధర్ కు అనుసందానం చేసుకోవాలి అనుకుంటే కచ్చితంగా స్టోర్ కి వెళ్ళాల్సిందే. అంటే కానీ అలా అనుసందానం చేసుకునే అందుకు కంపెనీలు ఆన్లైన్ లో మొబైల్ ద్వారా ఎలాంటి సదుపాయం కలిపించలేదు. ఇక మరో విషయం ఏంటి అంటే మీ సిమ్ కార్డు పోయిన వెంటనే దాన్ని బ్లాక్ చేయండి ఎందుకంటే కేవలం మీ మొబైల్ నెంబర్ ఉంటే చాలు దాంతో బ్యాంకు లో ఉన్నా డబ్బును కాజేస్తారు. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!