General News
15 ఏళ్ళ బాలికను తల్లిని చేసిన 8వ క్లాసు కుర్రాడు..విచారణలో పోలీసులు అడిగితే ఏం చెప్పాడో తెలిస్తే షాక్.?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/22818883f35055ea26eba80ab077e6e9.jpg?ver=1721553492)
Published
7 years agoon
By
telugudeskఆ తల్లి వయస్సు 15 ఏళ్ళు, తండ్రి వయస్సు 13 ఏళ్ళు . ఏంటి షాక్ అయ్యారా ,మొదట ఈ విషయం తెలిసిన తరువాత మేము కూడా షాక్ అయ్యములెండి . ప్రశాన్తతకు మారు పేరు అయిన కేరళ లో జరిగిన ఈ సంఘటన యావత్తు దేశాన్నే విస్మయానికి గురిచేస్తుంది అంటే నమ్మండి. ఎనిమిదో తరగతి చదివే ఓ అబ్బాయి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతనితో ఓ పాపకు జన్మనిచ్చిన యువతి కోచి లోని ఒక పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది . పోలీస్ లు వెంటనే ఆ కుర్రాడిని కస్టడి లోకి తీసుకోని విచారణ జరిపితే అసలు విషయం తెలిసి పోలీస్ లు ఖంగుతిన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే..
చిన్న వయస్సులోనే తమ కూతురు తల్లి అయింది అని తెలుసుకొని ఆ అబ్బాయి మీద కంప్లీట్ ఇవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు .అక్కడే అసలు సీన్ రివర్సయ్యింది.14 ఏళ్ల బాలుడు ఏం జరిగిందో పోలీసులకు మొత్తం చెప్పేశాడు. అసలు ఏం జరిగిందంటే ,ఈ అమ్మాయి ఒక స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్నది. అదే స్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నాడు ఆ అబ్బాయి. వీరిద్దరూ వున్నా ప్రాంతం నుండి వీళ్ళు చదువుకుంటున్న స్కూల్ ఒక కిలోమీటర్ దూరంలో వుంటుంది . అయితే వీరిద్దరూ రోజు స్కూల్ కి నడుచుకుంటూ కలిసి వెళ్ళేవారు . ఇంటి దగ్గరనుండి స్కూల్ ధూరం కావటం వలన ఒక రోజు ఇద్దరు నడుచుకుంటూ స్కూల్ కి వెళ్లేసరికి ఆలస్యం అవ్వటం తో టీచర్ వీళ్ళీద్దరిని బయటకు పంపేసారు.
సో ఇద్దరు తిరిగి ఇంటికివెళ్ళి పోదామని నిర్ణయుంచుకున్నారు .అలా అక్కడ నుండి ఇంటికి వెళ్ళే మార్గంలో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది .ఇంటికి తొందరగా వెళ్తే అమ్మ ,నాన్న తిడతారేమోనని ఇంటికి వెళ్ళకుండా దగ్గరలోనున్న ఒక సినిమా ధియేటర్ కు వెళ్లారు. కానీ వాళ్ళని ధియేటర్ లోనికి రానివ్వలేదు అక్కడ యాజమాన్యం. ఎందుకంటే అక్కడ బ్-గ్రదె సినిమాలు వేసారు. కానీ ఈ విషయం ఆ పిల్లలకు తెలియదు . ధియేటర్ ఏదో జరుగుతుంది అన్న అనుమానంతో వాల్లిదరు దొంగతనంగా లోనికి వెళ్లారు. వాళ్ళు అనుకున్నట్టు లోపల ఏమి జరగలేదు .లోపల సినిమా వేసారు . ఎలాగో లోనికి వచ్చేసామని సినిమా చూడటం మొదలుపెట్టారు. అలా చూస్తుండగా అసలు అమీ జరుగుతుందో అర్ధంకాక అలాగే చూస్తుండిపోయారు. సినిమా అయిపోయిన తరువాత ఇద్దరు ఏమి మాట్లాడుకోకుండా ఎవరికి వారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.
మరసటి రోజు స్కూల్ కి వెళ్తూనప్పుడు సినిమా గురించి మాట్లాడుకున్నారు . అమ్మాయి లో అనుకోని మార్పులు జరుగుతున్నాయి . ఒక తిన్నగా నడవలేకపోతుంది అమ్మాయి. తను ఎందుకు అలా అవుతుందో అబ్బాయి కి అర్ధంకాలేదు,ఏమైన్ది అని అబ్బాయి అడిగితే,ఏమో తెలియట్లేదు నాకు తెలిసిన ఒక డాక్టర్ వున్నాడు నన్ను అక్కడకి తీసుకోని వెళ్ళు అని అబ్బాయి ని ఎవ్వరు లేని ప్లేస్ కి తీసుకోని వెళ్ళింది. అక్కడ ఎటువంటి క్లినిక్ లేకపోవటం అబ్బాయి షాక్ అయి అడుగుతుండగానే ఆ అమ్మాయి ,అతన్ని గట్టిగా పట్టుకోని హాగ్ చేసుకొని ఏవేవో చేయడం మొదలుపెట్టింది.
అబ్బాయి కి మొదట భయం వేసిన అమ్మాయి ధైర్యం చెప్పి ఒప్పించి మిగతా పని పుర్తిచేసేసింది . అలా వీళ్ళు రోజు స్కూల్ కి వెళ్తున్నామని చెప్పి ఇటువంటి పనులు చేసేవారు.అల కొన్ని రోజులకి ఆ అమ్మాయి కి కడుపు వచ్చింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారో అన్న భయం తో ఆ అబ్బాయి తో మనమిద్దరం ఎక్కడికి అయిన దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్పింది , దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయి కి పాప పుట్టడం తో ఇంట్లోవాళ్ళు ఏమి జరిగిందో తెలుసుకొని ఆ అబ్బాయి మీద కేసు పెట్టారు.
జరిగిందంతా విన్న పోలీసులు ఆ అబ్బాయి యువతిపై అత్యాచారానికి పాల్పడలేదని, ఆ యువతే తనతో సంబంధం పెట్టుకుందని తేల్చేశారు. పోలీసులు యువతిపై కేసు పెట్టి, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో బాలుడి తప్పేమీలేదని పోలీసులు తేల్చేయడంతో సదరు యువతి తలపట్టుకుంది.
You may like
Featured
Viral News: పీత డెక్క పై నరసింహ స్వామి రూపం.. వైరల్ అవుతున్న ఫోటో?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1721553358)
Published
3 days agoon
24 July 2024By
lakshanaViral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.
నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
General News
ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1721553358)
Published
1 month agoon
25 June 2024By
lakshanaఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.
జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.
ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.
Featured
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1721553358)
Published
2 months agoon
8 June 2024By
lakshanaRamoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.
అనారోగ్యంతో కన్నుమూత..
రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Niharika-80x80.jpg?v=1721992191)
Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Anasuya-1-80x80.webp)
Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/mahesh-babu-1-80x80.jpg?v=1721991560)
Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Sai-Sreenivas-80x80.webp)
Sai Sreenivas: మంచి మనసు చాటుకున్న బెల్లంకొండ హీరో… గ్రేట్ అంటున్న నేటిజన్స్?
![](https://telugudesk.net/wp-content/uploads/2022/04/pjimage-9-2.jpg?v=1649136551)
Bigg Boss: బిగ్ బాస్ ఒక చెత్త షో… నేను వెళ్లడం ఏంటీ…బిగ్ బాస్ షో పై క్లారిటీ ఇచ్చిన వేణు స్వామి!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ali-80x80.webp)
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/MixCollage-28-Jun-2024-12-20-PM-8504-80x80.jpg?v=1719557451)
Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/2_139-80x80.jpg?v=1719905165)
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/anam-80x80.webp)
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/ys-jagan-80x80.webp)
YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?
Trending
- Featured4 weeks ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
- Featured4 weeks ago
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
- Featured4 weeks ago
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
- Featured2 weeks ago
YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?
- Featured2 weeks ago
KTR : స్కెచ్ గీసిన కేటీఆర్.. ఏంటిది వేళ కాని వేళలోనా?
- Featured3 weeks ago
Bigg Boss 8: బిగ్ బాస్ 8 లోకి మొగలిరేకులు నటుడు ఇంద్రనీల్… సీరియల్ బ్యాచ్ కి పెద్ద పీట!
- Featured4 weeks ago
Amani: ఆరుసార్లు అబార్షన్.. నరకం చూసాను.. ఆమని సంచలన వ్యాఖ్యలు!