Connect with us

Featured

K Viswanath: విశ్వనాథ్ అంత్యక్రియలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులు… సరైన గౌరవం ఇవ్వలేదంటూ?

Published

on

K Viswanath: లెజెండరీ డైరెక్టర్, దర్శక దిగ్గజలు కే విశ్వనాథ్ గత గురువారం అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.92 సంవత్సరాలు వయసు కలిగినటువంటి విశ్వనాథ్ గారు వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఇక ఈయన అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు.

Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన విశ్వనాథ్ గారు ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నారు. ఇలాంటి దిగ్గజ దర్శకులు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి అయితే విశ్వనాథ్ గారు మరణించడంతో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈయన మృతికి సంతాపం తెలియజేశారు.ఇక ఈయన అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశాన వాటికలో బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరిగాయి.

ఇలా స్మశాన వాటికలో విశ్వనాథ్ గారి అంత్యక్రియలు సాధారణంగా జరగడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు చనిపోతే గత కొంతకాలంగా ప్రభుత్వం అధికారక లాంఛనాలతో వారి అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ గారికి అధికారకలాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విశ్వనాధ్ గారికి ఎంతో మంచి అనుబంధం ఉంది.అదేవిధంగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేశారు ఆయనప్పటికీ ప్రభుత్వం అధికారక లాంచనాలతో అంత్యక్రియలు జరపకపోవడం పై ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయనకు అధికారకలాంచనాలతో అంత్యక్రియలు జరగకపోవడానికి గల కారణం ఉంది.

Advertisement

K Viswanath: అధికారక లాంఛనాలతో అంత్యక్రియలను నిలిపివేసిన ప్రభుత్వం…

గత కొద్దిరోజుల క్రితం నిజాం మునిమనవడు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. నిజాం సంస్థానాన్ని పాకిస్తాన్‌లో కలపటానికి చూసిన వారి వారసులకు ఏఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం అధికారక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి దీంతో గత కొంతకాలంగా అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపడం నిలిపివేశారని తెలుస్తోంది అందుకే విశ్వనాథ్ గారికి కూడా అధికారక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదని సమాచారం.

Advertisement

Featured

TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?

Published

on

TDP MLA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైకాపా పార్టీ నాయకులకు సంబంధించిన ఎన్నో అక్రమ సంబంధాలు వెలుగులోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి తరుణంలో వైకాపా నాయకులు కూడా ఈ ఘటనలపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇకపోతే తాజాగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది.సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా హోటల్ గదిలో ఒక మహిళతో ఆదిమూలం ఎంతోచనువుగా ఉన్నారు. చెల్లి అంటూనే మహిళ పట్ల లైంగికంగా దాడి చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఈ వీడియో పై సదురు బాధిత మహిళ స్పందిస్తూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనపై ఒత్తిడి తీసుకు వచ్చి తనపై లైంగికంగా దాడి చేశారని ఆమె ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆదిమూలం ఈ వీడియో పట్ల స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోని కొందరు టిడిపికి చెందిన ఎమ్మెల్యేలే ఇలా మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపణలు చేశారు.

మార్ఫింగ్ చేశారు..
తాను ఎలాంటి వ్యక్తి అనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ వీడియోకి తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని తన పట్ల వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Star Actress: స్టార్ హీరో పై చేయి చేసుకున్న హీరోయిన్…ఒక్క హిట్ లేకపోయినా క్రేజ్ తగ్గలేదుగా?

Published

on

Star Actress: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. వారు నటించిన సినిమాలు ఒకటి రెండు సక్సెస్ కాకపోతే వారికి అవకాశాలు రావడం గగనం. అలాంటిది ఒక హీరోయిన్ వరుసగా 15 సినిమాలలో నటించిన అవి ఏవి సక్సెస్ కాకపోయినప్పటికీ ఆమెకు మాత్రం ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గలేదు. మరి ఈ రేంజ్ లో ఫ్లాప్స్ ఉన్న క్రేజ్ తగ్గని ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే..

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన నటి సోహా అలీఖాన్.ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి దంపతుల కూతరు ఈమె. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు సిస్టర్. ఇలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోయిన్గా ఈమె అడుగు పెట్టినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.

అయితే ఈమె ఇటీవల నటించిన వరుస 15 సినిమాలు ఫ్లాప్ కావడంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సహాయ పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈమె ఇటీవల ఒక హీరో పై చేయి చేసుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సన్నీ డియోల్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అయితే ఈయన ఘాయల్ వన్స్ ఎగైన్ సినిమాలో నటించారు.

సన్నీ డియోల్….

Advertisement

ఈ సినిమా 2015 వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుకోని సంఘటన జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సన్నీ డియోల్ పై చేయి చేసుకోవడంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ లో చర్చలకు కారణమైంది. అయితే సోహా అలీ ఖాన్ ఉద్దేశపూర్వకంగా తనపై చేయి చేసుకోలేదని భావించిన సన్నీ డియోల్ ఈ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు.

Advertisement
Continue Reading

Featured

Actor Harish: హీరో హరీష్ ప్రాణాలను కాపాడిన నటి కరిష్మా కపూర్… అసలు ఏం జరిగిందంటే?

Published

on

Actor Harish: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు హరీష్ . ఇక ఈయన హీరోగా నటించి సక్సెస్ అందుకున్న సినిమాలలో ప్రేమఖైదీ ఒకటి. ఈ సినిమాలో హరీష్ మాలా శ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తెలుగులో మంచి సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేశారు.

Advertisement

ఇక హిందీలో కూడా హరీష్ హీరోగా నటించిన హీరోయిన్గా కరిష్మా కపూర్ నటించారు. ఈ సినిమా ద్వారా ఈమె హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కరిష్మా కపూర్ ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం తిరిగి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కరిష్మా కపూర్ ఆప్కా అప్నా జకీర్ షోలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మొదటి సినిమా ప్రేమఖైదీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా సమయంలో హీరో హరీష్ ప్రాణాలను తాను కాపాడానని ఈమె తెలిపారు. నిజానికి ఈ సినిమాలో నేను నీటిలో పడి మునిగిపోతూ ఉండగా హీరో వచ్చి నన్ను కాపాడాలి ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

ఈత రాదు..
నిజానికి ఈ సన్నివేశాన్ని స్విమ్మింగ్ పూల్ లో చేయాలి అది కూడా నాలుగు అడుగుల లోతు నీటిలో. కానీ మేము ఈ సన్నివేశంలో మునిగిపోయి ఐదు అడుగుల లోతు వరకు వెళ్ళాము. నిజానికి హరీష్ కి ఈతరాదనే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఈ సన్నివేశంలో మునిగిపోయి నేను రక్షించండి అంటూ అరవడంతో వెనకనుంచి నన్ను రక్షించండి అంటూ హరీష్ వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆయన మునిగిపోతూ ఉన్నారు. అప్పుడు నేను తనని చేయి పట్టుకొని బయటకు లాక్కొచ్చి తనని కాపాడాను.. అలా మొదటి సినిమాలో హీరో నన్ను కాపాడాల్సింది పోయి నేనే హీరోని కాపాడాను అంటూ అప్పటి సంగతులను కరిష్మా కపూర్ గుర్తు చేసుకున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!