Political News3 years ago
వైసీపీ ప్రభుత్వం పై సిపిఎం నారాయణ ఫైర్!
అమరరాజ ఫ్యాక్టరీని మూసేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు సిపిఎం నేత నారాయణ. రాష్ట్రంలోని కంపెనీలను వైసీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కాగా...