Connect with us

Featured

మన టాలీవుడ్ స్టార్స్ సీక్రెట్ లవ్ స్టోరీస్ ఇవే ..మాములుగా లేదు రొమాన్సు!!

Published

on

ప్రస్తుత రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతున్నాయో అంత త్వరగా విడిపోతున్నారు కూడా ఆ జంటలు. వారిద్దరూ ఎప్పుడు ఎలా కలుసుకుంటారో తెలియదు కానీ, అనుకోకుండా ప్రేమలో పడతారు. అలాగే తొందరపడి పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత సరిపోక విడిపోతారు. ఇది కేవలం మామూలు సాధారణ ప్రజలు కాకుండా సెలబ్రిటీల వరకూ ఇదే తంతు కొనసాగుతోంది.

Advertisement

అయితే ఇలా విడిపోయాక ప్రేమ పెళ్లి విషయాలలో ఓడిపోయామని ఎవరు ఒకచోట కూర్చొని బాధపడకుండా మరొకరితో మరో సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ కల్చర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉంది. పెళ్లి అయిన వారు కూడా సినీ సెట్స్ లో ఉండే హీరో, హీరోయిన్ల ప్రేమలో పడి పోతున్నారు. అలా ఆ ప్రేమను కొన్నాళ్ళు సాగించి ఇద్దరికీ ఓకే అనుకుంటే తిరిగి మళ్లీ వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు.

అయితే ఇక ఈ విషయంలో ముందుగా చెప్పుకొనేది హీరోయిన్ రాధిక గురించి. ఈవిడ ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకుంది. రెండు సార్లు పెళ్లి విషయంలో విఫలమైన ఒక బిడ్డతో కలిసి జీవిస్తున్న రాధికను అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న శరత్ కుమార్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు జీవనం బాగానే సాగిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించాడు.

ఇక ఇదే కోవలోకి మరో నటి సీత కూడా వస్తుంది. ఈవిడ అ తల్లి పాత్రలకు ఒక హుందాతనాన్ని తీసుకొని వచ్చింది అంటే నమ్మండి. ఈవిడ కూడా మొదట్లో ఒక ఒక తమిళ స్టార్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత వారిద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోవడం జరిగింది. ఇక ఆ సమయంలోనే ఖాళీగా ఉండకుండా సీరియల్స్ లోకి తన ఎంట్రీ ఇచ్చింది సీత. ఇక అదే సమయంలో బుల్లితెర హీరో గా సాగుతున్న సతీష్ ను ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే మళ్లీ ఏమైందో తెలియదు ఆయనతో కూడా విడిపోయి మళ్లీ ఒంటరిగానే జీవిస్తుంది నటి సీత.

ఇక ఈ లిస్టులో తమిళ సీనియర్ హీరో కమలహాసన్ కూడా అయాన్ గౌతమిని ప్రేమించడానికి ముందే ఆయనకు వివాహం జరిగింది. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే వాణి గణపతిని వివాహం చేసుకున్నప్పటికీ సారికను ప్రేమించి వివాహం చేసుకున్నారు కమల్ హాసన్. ఇక ఆ తర్వాత ఆమెపై మనసు పారేసుకుని సారిక కూడా విడాకులు ఇచ్చాడు ఈ తమిళ హీరో. అయితే అప్పటికే పెళ్లయి ఒక కూతురికి తల్లి అయిన గౌతమి, కమలహాసన్ ప్రేమకు దాసోహం అయింది. అయితే వీరి బంధం 10 సంవత్సరాలు కొనసాగిన తరువాత కమల్ హాసన్ కు గుడ్ బాయ్ చెప్పి ఆమె వెళ్ళిపోయింది.

ఈ మధ్య రామ్ చరణ్ సినిమా వినయ విధేయ రామలో కనిపించిన జీన్స్ హీరో ప్రశాంత్ నిజజీవితంలో ఆయన దారుణంగా మోసపోయాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో గృహలక్ష్మి అనే అమ్మాయిని తాను పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆవిడకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందట. ఇక ఆ విషయం బయటపడడంతో హీరో ప్రశాంత్ భార్య కుటుంబం పై కోర్టుకు వెళ్లి అదొక క్రైమ్ స్టోరీ గా తలపించే విధంగా తయారైందట.

ఇక మరొక వింతైన ప్రేమ కథ కావ్య మాధవన్, దిలీప్ లది. వీరిద్దరూ కలిసి 20 సినిమాలకు పైగా చేశారు. ఇకపోతే హీరో దిలీప్ కు మంజు వారియర్ తో ప్రేమ వివాహం జరిగి వారికి ఒక పాప కూడా ఉంది. ఇకపోతే కావ్య మాధవన్, దిలీప్ ల మధ్య సినిమా షూటింగ్ లొకేషన్స్ లో కుదిరిన ప్రేమ వలన కావ్య మాధవన్ వారి సంగతి తన ఇంట్లో చెప్పింది. దీనికి ఒప్పుకొని వారి కుటుంబ సభ్యులు కావ్య మాధవన్ కు మరొక పెళ్లి చేశారు. అయితే ఆ తర్వాత కావ్య మాధవన్ అతడిని మూడు నెలలు తిరగకుండానే కోర్టుకు నడిపించి నానా రభస చేసింది. ఇక అలాగే హీరో దిలీప్ కూడా మంజు తో విడాకులు తీసుకొని కావ్య ను వివాహం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత హీరో దిలీప్ కొత్తగా వచ్చిన నటి భావనతో సంబంధం ఉందన్న ఉద్దేశంతో భావనను కావ్య మాధవన్ మనుషులతో అపహరించి మరి వార్నింగ్ ఇచ్చిన కేసు ఒకటి ఇంకా జరుగుతూనే ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!