తెలంగాణలో బిసి బంధు అమలు చేయాలన్నారు బిసి సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. బిసి బంధు పై సీఎం కేసీఆర్ మౌనం వీడాలని అన్నారు. ఈ నెల 24న అన్ని జిల్లాలో సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నట్లు...
సీఎం కేసిఆర్ కి ప్రశ్నలు సంధించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులకు సీఎం పదవి ఏమైందన్నారు రేవంత్ రెడ్డి. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ కొంగ...
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కొసల్లే ప్రోగ్రాం కాదన్నారు. టిఆర్ఎస్ నేతలు గెలవలేమని నిర్ధారణకు వచ్చి చిల్లర పనులకు ఒడిగడుతున్నరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పథకాలన్నీ...
హుజురాబాద్ పెద్ద పాపయ్యపల్లి లో దళితుల రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి.. అనర్హులను దళిత బంధు కేటగిరిలో చేర్చారని నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి దళిత బంధు ఇచ్చి ఆదుకోవాలని...