హైతీలో రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పెను భూకంపం వల్ల ఇప్పటి వరకు 304 మంది మృత్యువాతపడ్డారు. 2010లో సంఘటన నుంచి కోలుకుంటున్న ఆ దేశంపై ప్రకృతి మరోసారి కన్నెర్ర...
హైతీలో దేశంలోని నైరుతి ప్రాంతంలో శనివారం 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల దాటికి శిథిలావస్థకు చేరిన భవనాలు కుప్పకూలడంతో 304 మంది మరణించారు. కనీసం 1800 మంది గాయపడ్డారు. సెయింట్ లూయిస్-డు-సుడ్కు...
ఫిలిప్పీన్స్ దేశంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఆగ్నేయ తీరంలోని పొందగిటాన్లో భూమి కపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1 గా నమోదైంది. ఈ భూకంపం 65.6 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు యూఎస్...