తిరుమల తిరుపతి పై వరుణుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత మూడు రోజుల నుంచి కుండపోతగా వర్షం కురవడంతో తిరుపతి జల సందిగ్ధంలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు
ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచన కనిపిస్తోంది. బంగాళాఖాతం కేంద్రంగా 15 నుంచి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది....
ఏపీలో నేటి నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. ఆగస్టు 12న బంగాళాఖాతం నుంచి అల్పపీడనం...
దేశంలో కొన్ని ప్రాంతాలలో పిడుగు పాటు కారణం గా ప్రాణనష్టం సంభవిచింది. గత 24 గంటల్లో 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్వాన్ జిల్లాల్లో ఏర్పాడిన పిడుగు...
10 రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు మళ్ళీ మెుదలు కానున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిశగా రాష్ట్రం...