Connect with us

Featured

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

Published

on

Prashanth Neel background : చేసింది మూడు సినిమాలే అయినా రెండో సినిమాకే ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అప్పటి వరకూ బాలీవుడ్ డామినేషన్ చూసిన ఇండియన్ సినిమా మొదటిసారి అసలైన పాన్ ఇండియా సినిమా చూసింది. సౌత్ ఇండస్ట్రీ సత్తాని ముంబైలో మాట్లాడుకునేలా చేసింది ప్రశాంత్ నీలే . శాంతి నేను తీసిన సినిమాల సంఖ్య చిన్నదే అయినా తాను అడుగు పెట్టిన తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ మార్కెట్ పెద్దదయింది.

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

ప్రశాంత్ నీల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి…..

ప్రశాంత్ నీల్ కర్ణాటక లోని హసన్ జిల్లా వాసి. చిన్నప్పటి నుండి సినిమాలవైపు రావాలనో డైరెక్టర్ అవ్వాలనో కలలు కనలేదు . బుద్దిగా చదువుకొని మంచి ఉద్యోగం లో స్థిరపడ్డాడు. ఇంట్లోని పరిస్థితులు అవస్థలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు.కానీ “అంతా డబ్బు ఉంటే హాయిగా బతకొచ్చు అనుకుంటారు. కానీ.., డబ్బు లేకుంటే చావు కూడా ప్రశాంతంగా అవ్వదు” అని ప్రశాంత్ నీల్ అప్పుడే ఆలోచించాడు. అందుకే సినిమాల్లోకి వెళ్లాలని అనుకుని డైరెక్టర్ కోర్స్ చేసి కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. ఎన్నో ఆశలతో వచ్చిన ప్రశాంత్ కు కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నదనే విషయం తెలియదు.

Advertisement
Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

ఇక ఉగ్రమ్ సినిమా తీసాడు కాని విడుదలకు బాగా కష్టాలు పడ్డాడు, నిర్మాతలు విడుదల సమయంలో చేతులు ఎత్తేయడంతో ఉగ్రమ్ విడుదల ఆగిపోయింది. ఇక ఎపుడు కన్నడ సూపర్ హీరో దర్శన్ సహాయంతో సినిమాను విడుదల చేసారు ప్రశాంత్ నీల్ 2014 ఫిబ్రవరి 21న ‘ఉగ్రమ్’ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఉగ్రమ్ విడుదలైన రోజు రెండు సంఘటనలు జరిగాయి. దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పుట్టాడు. అతని రాకతో కన్నడ సినీ ఇండస్ట్రీ మళ్ళీ కొత్తపుంతలు తొక్కింది.ఉగ్రమ్ సినిమా కాసుల వర్షం కురిపించింది.

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

ఇక కన్నడ సినీ ఇండస్ట్రీ చాలా చిన్నదని అర్థమైన ప్రశాంత తన నెక్స్ట్ సినిమాతో బాలీవుడ్ లో తన పేరు వినపడేలా చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కేజీఎఫ్ ఆ కలను నెరవేర్చడం కాదు… కేజీఎఫ్ తో ప్రశాంత్ ఎవరని ఆరా తీసేలా చేసుకున్నాడు. పాన్ ఇండియా సినిమా అర్థం చెప్పాడు. కన్నడ హీరోను పాన్ ఇండియా స్టార్ ని చేసాడు. ఒక్క మాతృ భాష కన్నడ లోనే 250 కోట్లు వసూలు చేసి కన్నడ మార్కెట్ ను పెంచేసింది కేజీఎఫ్. “పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్”. ఏదో కేజీఎఫ్ డైలాగ్ కానీ ప్రశాంత్ మాత్రం తానొచ్చిన ప్లేసులో ను పవర్ ఫుల్ చేసాడు. కానీ కేజీఎఫ్ గాలివాటు గా వచ్చిన విజయం కాదు దానికోసం ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు. ప్రశాంత్ తన సినిమా ప్రొమోషన్స్ కోసం జక్కన్న ను కలవాలని అనుకున్నాడు.

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

అయితే యష్, ప్రశాంత్ కు అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో రాజమౌళి కనిపించడంతో యష్ తనను తాను పరిచయం చేసుకుని సినిమా గురించి ప్రశాంత్ గురించి చెప్పాడు కానీ రాజమౌళికి అవేవి వినిపించలేదు. కేవలం ప్రశాంత్ అన్న పాన్ ఇండియన్ మూవీ అన్నది మాత్రమే వినిపించింది. ఇక 15నిమిషాల యాక్షన్ సన్నివేశాలను చూపిస్తూ ప్రశాంత్ రాజమౌళికి అవేమి వినిపించలేదు కేవలం ఆ సన్నివేశాల్లో మునిగిపోయారు. అంతే ఇక కేజీఎఫ్ నచ్చడంతో రాజమౌళి ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆయన మదిలో ఉన్నా పాన్ ఇండియా కల ఇలా నెరవేర్చాలని డిసైడ్ అయ్యారు.

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

2018 డిశెంబర్ 21న కె.జి.యఫ్‌ ప్రేక్షుకుల ముందకు వచ్చింది. సినిమా చూసిన వారంతా మౌనంగా ఉండిపోయారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా కేజీఎఫ్ ప్రభంజనం సృష్టించింది. ఇక ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 సక్సెస్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా తూఫాన్ కాదు ఏకంగా సునామి సృష్టిస్తోంది. రికార్డులు బద్దలుకొడుతోంది. ఎక్కడైనా సినిమాలో హీరో ఎలివేషన్ ఉంటుంది కానీ హీరో ఎలివేషన్ లో సినిమా కథని చూపించాడు ప్రశాంత్ నీల్ ఇక ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక కేజీఎఫ్ ఫ్రాంచైస్ తో ప్రశాంత్ నీల్ బాలీవుడ్ డామినేషన్ ను అణచడానికి వచ్చిన మరో రాజమౌళిల కనిపిస్తున్నాడు.

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!